నర్సింగపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏర్పాటు
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
మంచిర్యాల జిల్లా, భీమారం మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో శుక్రవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం యొక్క నూతన గ్రామ కమిటీ ఎన్నికైంది. జిల్లా, మండల స్థాయి నాయకుల సమక్షంలో ఈ కమిటీ సభ్యులను ప్రకటించారు.